భారతదేశం, ఏప్రిల్ 11 -- రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా.. పలు ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. భారీ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు బంద... Read More
భారతదేశం, ఏప్రిల్ 11 -- తెలంగాణ టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వివరించింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్త... Read More
భారతదేశం, ఏప్రిల్ 11 -- ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రో... Read More
భారతదేశం, ఏప్రిల్ 11 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో మహాపాతకం జరుగుతోందని.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపా... Read More
భారతదేశం, ఏప్రిల్ 11 -- తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం. ... Read More
భారతదేశం, ఏప్రిల్ 11 -- రాష్ట్రంలో సుపరిపాలన అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని.. తనపైన ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాననే విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి తనక... Read More
భారతదేశం, ఏప్రిల్ 11 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డ.. సీఎం కాకముందు కూడా ఎక్కువగా రైతుల కోసం ఆలోచన చేసేవారు.. అని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి కొనియాడారు. రైతు బిడ్డ కాబట్టే రేవంత్ రెడ్డి... Read More
భారతదేశం, ఏప్రిల్ 10 -- తెలంగాణలో త్వరలో భూకంపం రాబోతోందని.. ఎపిక్ ఎర్త్క్వేక్ అంచనా వేసింది. తమ పరిశోధన ప్రకారం.. తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావం... Read More
భారతదేశం, ఏప్రిల్ 8 -- హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఫిబ్రవరి 21, 2013న.. రెండు బాంబులు ఒకదాని తర్వాత మరొకటి నిమిషాల వ్యవధిలో పేలాయి. జంట బాంబు పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మందికి గాయాలయ్యాయి. ... Read More
భారతదేశం, ఏప్రిల్ 8 -- అమరావతి రూపకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సొంతింటి నిర్మాణానికి పూనుకున్నారు. విభజన తరువాత అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు.. ఇదే ప్రాంతంలో ... Read More